తగ్గిన డీలక్స్ మిర్చి - ఎగుమతి డిమాండ్ పెరిగే అంచనా గుంటూరు : ప్రస్తుత సంవత్సరం దక్షిణ భారత దేశంలోని శీతల గిడ్డంగులలో భారీగా పేరుకు పోయిన సరుకు నిల్వలతో పాటు తగ్గుతున్న ధరలతో పాటు వర్షాలు లేనందున రాబోవు 2025-26 సీజన్ కోసం విస్తీర్ణం తగ్గవచ్చు అని కొందురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కాగా గుంటూరు శీతల గిడ్డంగులలో ఇంతవరకు సుమారు 57 నుండి 60 లక్షల బస్తాల సరుకు నిల్వ ఉన్నట్లు సమాచారం. ఇందులో డీలక్స్ రకాల కొరతతో పాటు మున్ముందు ఎగుమతి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకనగా ప్రస్తుతం చెనా, బంగ్లాదేశ్లతో పాటు భారత దేశంలో పండుగల సీజన్ డిమాండ్ నెలకొన్నందున ఇతర రాష్ట్రాల కోసం కొనుగోల్లు ప్రారంభమయ్యాయి. కాబట్టి మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఆంధ్ర, తెలంగాణలలోని మార్కెట్లలో మిర్చి ధరలు పతనమైనందున ఉత్తర భారత దేశంలోని వ్యాపారులు అప్రమత్తమయ్యారు. గత వారం ఖమ్మం శీతల గిడ్డంగులలో సుమారు 20,32,400 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు సమాచారం మరియు నాణ్యమెన రకాలకు డిమాండ్ నెలకొన్నందున ధర రూ. 500 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెందింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో అన్ని శీతల గిడ్డంగుల నుండి వారంలో 2 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 80 వేల బస్తాలు కలిసి సుమారు 2.80 లక్షల బస్తాల మిర్చి రాబడి కాగా 2 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. రాబోయే రోజులలో డీలక్స్ రకాలకు డిమాండ్ నెలకొనే అంచనాతో స్టాకిస్టులు మరియు రైతులు శీతల గిడ్డంగులలో నిల్వ చేసిన తమ సరుకు విక్రయించడంలేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. లభించిన సమచారం ప్రకారం గుంటూరు ప్రాంతంలోని శీతలగిడ్డంగులలో గత రెండు - మూడేళ్ల క్రితం నిల్వ ఉంచిన సరుకుతో పాటు ప్రస్తుతం నిల్వ అయిన సరుకు అమ్మకం చేస్తున్నారు. మరియు మీడియం, మీడియం బెస్ట్ రకాల రాబడులు ఎక్కువగా అవుతున్నప్పటికీ, అన్ని రకాలలో సుమారు రూ. 500 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెందాయి. మరియు రాబోవు రోజులలో ధర మరో రూ.1000-1500 వరకు పెరగవచ్చని అభిప్రాయ పడుతున్నారు. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల సరుకు తేజ రూ. 10,000-13,200, ໕ ໖. 13,300-13,400, . 11,500-13,000, ໙໕-355 . 10,000-12,000, ໕ ໕. 12,200-12,500, సింజెంట బడిగ-5531 రకం రూ. 10,000-11,500, డీలక్స్ రూ.11,800, డిడి రూ. 10,000-12,000, బడిగ-2043 రూ. 10,000-12,000, 341 రూ. 10,000-13,000, ໕ ໕. 13,500, -5 . 10,000-13,000 . 13,500-14,000 2 264 (3.5) . 10,000-12,500, కుబేరా, 273 రకాలు రూ.10,000-12,000, సూపర్-10, 334 రూ. 10,000-13,000, ఆర్మూరు రకం రూ. 9000-10,500, డీలక్స్ రూ. 10,600-10,700, రోమీ 5. 10,000-12,000, -. 10,000-11,500, ໕ ໕. 11,600-11,800, ໘໖. 9000-10,200, ໕ ໖.10,300-10,500, ໙໐ 5. 10,000-12,000, ໙໘໖ . 10,000-12,500, ໕ ໖. 12,700, ລ້ລ້ ລ້ 2 . 20,000-24,000, 5 5 5. 6500-7500, సాధారణ రకం రూ. 3500-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో 38-40 వేల బస్తాల ఎసి మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 13,500, మీడియం రూ.12,500-13,000, తాలు కాయలు నాణ్యమైన సరుకు రూ. 6500-7000 మరియు 250-300 బస్తాల రైతుల సరుకు రూ. 8700-9000 వరంగల్లో 15-16 వేల బస్తాలు తేజ నాణ్యమైన సరుకు రూ. 12,500, మీడియం రూ. 10,000-12,000, 341 నాణ్యమైన సరుకు రూ.12,000, మీడియం రూ.10,000–11,500, వండర్ హాట్ హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 4-5 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ రూ. 12,000-12,500, సూపర్-10 5. 11,000-12,000, . 9000-10,000 28 273 . 10,000-11,000, 341 . 10,000-12,500, 2043 . 11,000-12,000, ລຳ . 10,000-11,000, . 6000-6500, సాధారణ తాలు కాయలు రూ. 4000-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడ్జీలో గత సోమవారం నాడు 9 నుండి 10 వేల బస్తాల ఎసి బడిగ-5531 రూ. 10,500, మీడియం రూ. 8000-9000, బిఎఫ్ సరుకు రూ. 6800-7300, ໕ ໕ ລ້ 5. 13,000- 16,000, 3໕໖ 2 ໙໖ 5 5-6 50 2043 5. 9000-11,000, ລ້ 3-4 ລົບ ພລ ໖໖ ໖. 12,000-13,000, -1 . 10,000-12,000, తాలు తేజ రూ. 6000-6500 ధరతో వ్యాపారమైంది. రూ.14,000-17,000, 343 రూ. 9500-10,500, తాలు కాయలు సీడ్ రకాలు 5000-6000, ໙໕ ໖ 5 . 4000-4500 28
Updated On: July 14, 2025, 6:52 amమరో రెండు-మూడు వారాలలో పెరగనున్న పసుపు కొనుగోళ్లు హైదరాబాద్ : దేశంలో రాబోయే సీజన్ కోసం పసుపు సేద్యం భారీగా విస్తరిస్తోంది. ప్రస్తుత సీజన్ ప్రారభమై ఐదు నెలలు కావస్తోంది. ఆగస్టు-డిసెంబర్ మధ్యకాలంలో పసుపు కొనుగోళ్లు జోరందుకోగలవు. కావున ధరలు దిద్దుబాటు చోటు సుకునే అవకాశం ఉంది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 6 వేల బస్తాల పసుపు రాబడిపై. 13,000-13,500, లాట్ 5. 11,500-12,200, §5. 14,400-14,500,దుంపలు రూ. 13,000–13,500, కేసముద్రం మార్కెట్లో కొమ్ములు రూ.11,200 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలోప్రతి రోజు 300 బస్తాలు కొమ్ములు, దుంపలు మీడియం సరుకు రూ. 9000-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా రూ. 13,398 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 74 పెరిగి రూ. 13,472, అక్టోబర్ వాయిదా రూ. 260 క్షీణించి రూ.13,780 వద్ద స్థిరపడింది. మహారాష్ట్రలోని హింగోళి, నాందేడ్, బస్మత్నగర్లో కొమ్ములు రూ.11,500-12,400, దుంపలు రూ. 11,000-11,600, సాంగ్లీలో రాజాపురి కొమ్ములు 5. 13,500-14,000, ລ້ລ້ 5. 12,500-13,000 ໕ ໖. తమిళనాడులోని ఈరోడ్లో కొమ్ములు రూ. 10156-13,689, దుంపలు రూ.8855-12,602, పెరుందురైలో కొమ్ములు రూ. 9770-13,599, దుంపలు రూ. 9255-12,637, ఒడిశ్శాలోని బరంపురంలో కొమ్ములు రూ. 11,500-12,500, దుంపలు రూ.11,500-12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: July 14, 2025, 6:49 amవియత్నాంలో పెరిగిన మిరియాల ఉత్పత్తి హనోయ్ : వియత్నాంలో జూన్ చివరి నాటికి మిరియాల పంట కోతల ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది దేశంలో మిరియాల సేద్యం పరిధి క్రితం ఏడాదితో పోలిస్తే 1000 హెక్టార్లు పెరిగి 1,10,600 హెక్టార్లలో విస్తరించగా ఉత్పత్తి 11,800 టన్నుల పెరిగి 2.74 ల.ట.కు చేరగలదని వ్యవసాయ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వియత్నాం మిరియాల కోసం అమెరికా, జర్మనీ మరియు భారత్ ప్రముఖ మార్కెట్లు అని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ ఏడాది మొదటి ఆరు నెలలు (జనవరి-జూన్) వియత్నాం నుండి మిరియాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.4 శాతం క్షీణించి 1,24,900 టన్నులకు పరిమితమయ్యాయి. ఇదే వ్యవధిలో సగటు ఎగుమతి ధర 54.8 శాతం ఇనుమడించి ప్రతి టన్ను 6881 డాలర్ వద్ద కదాలాడుతున్నది. ఈ ఏడాది వియత్నాం నుండి అమెరికాకు పెరుగుతున్న డిమాండ్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ నెలకొన్నందున జూలై 3 వరకు దేశీయ ధర ప్రతి కిలో 5.50-5.80 డాలర్ మరియు ఎగుమతి ధర ప్రతి టన్ను 6240-6370, తెల్లమిరియాలు 8950 డాలర్ వద్ద కదలాడుతున్నది. ఈ ఏడాది మిగిలిన కాలానికి ఎగుమతి డిమాండ్ భర్తీ చేసేందుకు వియత్నాం పెను సవాలుగా మారనున్నట్లు తెలుస్తోంది. ఎందుకనగా అమెరికా అనుసరిస్తున్న టారిఫ్ విధానం మిరియాల ధరలు ఇనుమడించడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీని వలన ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల ఎగుమతి వ్యాపారులకు ప్రయోజనం చేకూరగలదు. ఈ ఏడాది పలువురు రైతులు మరియు వ్యాపారులు మలి అర్ధ వార్షికంలో ధరలు పెరిగే అంచనాతో సరుకు నిల్వ చేసిన వ్యాపారులకు అత్యాశ అనర్థదాయకమని సూచించినట్లు తెలుస్తోంది. వియత్నాం మొత్తం మార్కెట్లలోని 15 ప్రముఖ మార్కెట్లలో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ (యుకె) కోసం మిరియాల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. అమెరికా భాగస్వామ్యం 26.8 శాతం, జర్మనీ కోసం 9.2 శాతం మరియు భారత్కు 7.7 శాతం ఉంది.
Updated On: July 14, 2025, 6:47 amశనగ కొనుగోళ్లు నామమాత్రమే హైదరాబాద్ : ఉత్తర భారత్లో శ్రావణమాసం డిమాండ్ నెలకొన్నందున రాజస్తాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో రైతుల సరుకు రాబడులు డీలాపడినందున శనగలు మరియు కాబూలీ శనగల ధర ప్రతి క్వింటాలుకు రూ.200-500 వృద్ధి నమోదైంది. నాగ్పూర్ ప్రాంతం శనగలు మిషన్-క్లీన్ సరుకు లారీ బిల్టి రూ.6300, దిల్లాలో రూ. 6200-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆగస్టు మొదటి వారం నుండి కేరళలో ఓనమ్ మరియు ఇతర పండుగల డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. కావున స్టాకిస్టుల అమ్మకాలు కొరవడినందున ధరలకు మద్దతు లభిస్తున్నది. ముంబై ఓడరేవు వద్ద గత వారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రూ. 5750, ఆస్ట్రేలియా శనగలు రూ. 5850, సూడాన్ కాబూలీ శనగలు రూ. 6450, ముంద్రా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా శనగలు రూ.5675, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల సరుకు ఈరోడ్, సేలం, విరుధ్్నగర్ డెలివరి రూ. 6550-6600, మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 12 వేల బస్తాల సరుకు రాబడిపై స్థానికంగా రూ. 5100-5900, నాణ్యమైన సరుకు రూ.6450, లాతూర్లో రూ. 5800-6150, సోలాపూర్ 5 వాహనాలు మిల్లురకం శనగలు రూ. 5800-6050, అన్నిగిరి శనగలు రూ. 5900-6350, అకోలాలో మిక్స్ శనగలు . 5900, 2 . 6000-6025, ລ້ ລ້ 5. 4950-5300, గుజరాత్ మార్కెట్లలో దేశీ సరుకు రూ. 5200-5600, కాబూలీ శనగలు రూ. 7500–9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇండోర్లో శనగలు రూ. 6000-6050, ຜຍ ລ້ . 8780-8930, 5 ລ້ 40-42 ໐໖. 11,750, 42-44 5໐໖. 11,600, 44-46 5໐໖. 11,350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని జైపూర్లో దేశీ శనగలు రూ. 5900, పప్పు రూ. 6625 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, చిత్తూరు, ఒంగోలు ప్రాంతాలలో జెజె శనగలు రూ.6000-6100, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6100-6200, డాలర్ శనగలు రూ.8900 ధరతో వ్యాపారమైంది.
Updated On: July 14, 2025, 6:46 amఅవిశ్రాంతంగా యాసంగి వేరుసెనగ సరఫరా - భారీగా విస్తరించిన ఖరీఫ్ సేద్యం హైదరాబాద్ : దేశంలో జూన్ 30 నాటికి ఖరీఫ్ వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 17.73 ల.హె. నుండి పెరిగి 26.74 హెక్టార్లలో విస్తరించింది. మరో నెల రోజుల పాటు సేద్యం ప్రక్రియ మనుగడలో ఉండగలదు. గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలలో విస్తరిస్తున్న సేద్యం దృష్టిలో పెట్టుకొని 2025-26 ఖరీఫ్ ఉత్పత్తి గణనీయంగా ఉండగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాలలో వేరుసెనగ సేద్యం కర్ణాటకలో జూలై 5 నాటికి 1.46 ల.హె. నుండి తగ్గి 1,06,600 హెక్టార్లు, గుజరాత్లో జూలై 7 నాటికి 14,09,220 నుండి 17,59,081 హెక్టార్లు, రాజస్తాన్లో జూలై 11 నాటికి 6,30,560 నుండి 8,05,432 హెక్టార్లు, తెలంగాణలో జూలై 9 నాటికి 3339 ఎకరాల నుండి తగ్గి 763 ఎకరాలకు పరిమితమైందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలి, డోన్, కర్నూలు మరియు పరిసర ప్రాంతాలలో గొట్టపు బావుల నీటి సరఫరాతో సేద్యం చేపట్టిన వేరుసెనగ ప్రతి రోజు 2 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ.6000-6500, మడకశిర డెలివరి రూ. 7000 మరియు హెచ్ పిఎస్ 80-90 కౌంట్ రూ. 9500-9600, 70-80 కౌంట్ రూ. 10,200-10,300, 60-70 5໐໖. 11,000, 60-65 5໐໖. 11,200, 50-60 ໐໖ 5. 11,300-11,500, 90-100 ໐໖. 9200, 3 రూ. 7900, చెన్నై డెలివరి రూ. 8200-8400 ప్రతి క్వింటాలు మరియు కర్నూలులో వేరుసెనగనూనె 10 కిలోలు రూ.1350, వేరుసెనగ 240 కిలోలు రూ. 15,200-15,500, నరసరావుపేటలో హెచ్పిఎస్ 70-80 కౌంట్ రూ. 10,500, 60-70 ໐໖ 5. 11,000, 50-60 ໐໖ 5. 11,500 క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం హెచ్పిఎస్ 140-160 కౌంట్ రూ. 7900, 80-90 కౌంట్ రూ. 9000, 70-80 కౌంట్ రూ. 9200, 80-90 కౌంట్ రూ. 9000, 70-80 కౌంట్ రూ. 9200, 60-70 కౌంట్ . 9500, 60-65 ໐໖. 9800, 50-60 ໐໖. 10,200, 80-90 ໐໖ 3 8 . 9400, 90-100 ໐໖ . 9200, 140-160 కౌంట్ రూ. 8150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పశ్చిమ బెంగాల్లో ని కోల్కతాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి రోజు సరుకు రాబడి 7 వాహనాలకు పరిమితమైంది. డామేజ్ సరుకు రూ.4000-4100, నాణ్యమైన సరుకు రూ. 5100–5200, హెచ్పిఎస్ 60-70 కౌంట్ రూ.8700-8800 లోడింగ్ కండిషన్ ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని ఎటా, మైన్పురి, మాధవ్ంజ్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 50 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడి కాగా రూ. 6000-6500, మీడియం రూ. 5200-5500, సాధారణ రకం రూ. 4200-4500, హెచ్పీఎస్ 60-70 కౌంట్ రూ.9200 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని మరాట్వాడ, విదర్భ, అకోలా, అమరావతి, వాషిం ప్రాంతాలలో వేరుసెనగ రూ. 5500-5700, కర్ణాటక గుంగురు సరుకు 80-90 కౌంట్ రూ. 9400, 40-50 5໐໖. 8200, 35-40 ໐໖. 8700, రాజస్తాన్ జాడా 60-70 కౌంట్ తమిళనాడు డెలివరి రూ.8200, 50-60 కౌంట్ రూ. 8400, 40-50 కౌంట్ రూ.8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ముంబైలో ఆంధ్ర ప్రాంతం జావా రకం కొత్త సరుకు హెచ్పిఎస్ 60-65 5໐໖ 5. 11,500-12,000, ຕູ້ ລ້ . 9700-10,100, ఉత్తరప్రదేశ్ సరుకు రూ.9000-9500, కర్ణాటక సరుకు 80-90 కౌంట్ రూ.7800-8000 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని నీమచ్లో 10 వేల బస్తాల వేరుసెనగ రాబడి కాగా నాణ్యమైన సరుకు రూ. 5300-5500, మీడియం రూ. 5100-5200, సాధారణ రకం రూ. 4900-5100, ఝాన్సీ, మహోబా మరియు పరిసర ప్రాంతాలలో కలిసి ప్రతి రోజు 5 వేల బస్తాలు రూ. 4400-4900 ధరతో వ్యాపారమైంది. కర్ణాటక మార్కెట్లలో కదిరి లేపాక్షి రూ. 5000-5800, పీ-నట్ రూ.6800-7300, చెల్లకేరిలో హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 9500, 70-80 కౌంట్ రూ. 9200, కళ్యాణి రూ. 7700-7800 మరియు ఎసి సరుకు రూ. 7900-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లో జి-20 రకం నాణ్యమైన సరుకు రూ.5250-6100, బిటి-2832 రకం నాణ్యమైన సరుకు రూ.5000-5425, 50-60 కౌంట్ ముంద్రా డెలివరి రూ. 8200, కిశోడ్లో జావా హెచ్పిఎస్ 80-90 కౌంట్ రూ. 9900, 50-60 కౌంట్ రూ. 10,500, 50-55 కౌంట్ రూ. 8300, 40-50 కౌంట్ రూ.8400, 38-42 కౌంట్ రూ. 8700, జావా 80-90 కౌంట్ రూ. 9700-10,000, 50-60 కౌంట్ రూ. 10,700-11,000, ໖ 80-90 5 . 10,000, 50-60 ໐໖ . 10,400, 60-70 ໐໖. 7900, 40-50 ໐໖ . 8300, 38-42 కౌంట్ రూ.8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తిరువన్నామలైలో హెచ్పిఎస్ 80-90 కౌంట్ కొత్త సరుకు రూ. 9550-9600, తెలుపు సరుకు 70-80 కౌంట్ రూ.9750-9800, చెన్నైలో ఆంధ్ర సరుకు 80-90 కౌంట్ . 9350, 90-100 ໐໖ . 9200, 140-160 ໐໖ రూ.8100-8200, దిండిగల్ సరుకు కేరళ కోసం 80 కిలోల బస్తా హెచ్పీఏస్ 80-90 కౌంట్ రూ.8500, ఈరోడ్ వేరుసెనగనూనె కేరళ కోసం 10 కిలోలు రూ. 1410 ధరతో వ్యాపారమైంది.
Updated On: July 14, 2025, 6:45 amకొబ్బరి ధరలు ఊపిరి పోసుకుంటున్నాయి హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా తగ్గిన కొబ్బరికాయల ఉత్పత్తి మరియు భారతదేశంలో స్టాకిస్టు వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకున్న సరుకు మరియు తరుముకొస్తున్న పండుగల సీజన్తో గత వారం కొబ్బరి ధర రూ. 1500-2500 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందింది. మునుముందు మరింత పెరగవచ్చని తెలుస్తోంది. కర్ణాటకలోని టిప్టూరులో గత వారం 8 వేల బస్తాల కొబ్బరి రాబడిపై ధర రూ. 2000-2500 వృద్ధి చెంది బంతికొబ్బరి రూ. 28,500-29,000, కిరాణా రకం రూ. 27,000- 27,500, 285 5. 22,000-22,500, 15,500-17,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. . తమిళనాడులోని కంగాయంలో సాదా కొబ్బరి రూ. 25,200, స్పెషల్ రూ. 25,700, మెరికో రూ. 26,200, కిరాణా రకం రూ. 27,500-28,000, కోజికోడ్లో బంతికొబ్బరి . 28,000, 8 5 . 3000 ລ້ ໖ . 32,500-33,000, మిల్లింగ్ సరుకు రూ. 26,500, ఇలమతూరు, కొడుముడి, పెరుందురై, అవిలుందురై ప్రాంతాలలో కలిసి గత వారం 15 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 26,000-27,465, 2 . 20,000-22,000 ລ້໖ వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలలో ప్రతి రోజు 100 వాహనాల కొబ్బరికాయల రాబడిపై గుజరాత్ రకం పాత సరుకు పెద్దసైజు కాయలు రూ. 18,500-19,000, మీడియం రూ. 18,500-19,000, సాధారణ రకం రూ. 15,000-16,000, . 19,500-20,000, 2 . 17,000-18,000, ৯ ໐໖. 14,500-15,500 ໖໖ 1000 5 ధరతో వ్యాపారమైంది. అంబాజీపేటలో 3 వాహనాల కొబ్బరి రాబడిపై మిల్లింగ్ సరుకు 5. 24,000-24,500, 2 . 21,500-22,000 ໕ ໖.
Updated On: July 14, 2025, 6:43 amపోటెత్తనున్న మినుముల సరఫరా హైదరాబాద్ : దేశంలో జూలై 4 నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.02 ల.హె. నుండి 5.27 ల.హె.లో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. రాష్ట్రాల వారీగా మినుముల సేద్యం జూలై 5 నాటికి కర్ణాటకలో 87,100 హెక్టార్ల నుండి పెరిగి 87,800 హెక్టార్లు, గుజరాత్లో జూలై 7 నాటికి 8125 నుండి 11,085 హెక్టార్లు, రాజస్తాన్లో జూలై 11 నాటికి 1,82,800 నుండి 2,65,721 హెక్టార్లు, తెలంగాణలో జూలై 9 నాటికి 15,423 ఎకరాల నుండి తగ్గి 10,052 ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. ముంబైలో ఎఫ్ఎక్యూ మినుములు రూ.6800, చెన్నైలో 5. 6650, 2 7250-7275, 2 . 6800-7500, పియు-38 చెన్నై డెలివరి రూ.7150, పాలిష్ సరుకు రూ.7250, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతం మినుములు రూ. 7700-7750, గుజరాత్లోని వెరావల్ ప్రాంతం సరుకు రూ. 8100 మరియు మధ్య ప్రదేశ్ మార్కెట్లలో రూ.5000–6850, ఇండోర్లో రూ. 6500-7400, ఆంధ్రప్రదేశ్లోని కడప, క్రిష్ణా, నంద్యాల, ప్రొద్దుటూరు . 7000-7050, - . 6700-6750 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.
Updated On: July 14, 2025, 6:42 amభారీగా విస్తరించిన నువ్వుల సేద్యం - మిగులు నిల్వలతో ధరలకు నిలకడ హైదరాబాద్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం గుజరాత్, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాలలో నువ్వుల సేద్యం గత ఏడాదితో పోలిస్తే భారీగా విస్తరించింది. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సేద్యం కొనసాగుతున్నది. రబీ, యాసంగి సరుకు రైతులు మరియు వ్యాపారుల వద్ద ఇప్పటికీ అమ్మకం కాకుండా మూలుగుతున్నది. ఇప్పటి వరకు సానుకూల వాతావరణం మరియు కోతల తరుణం వరకు ఇలాగే ఉన్నట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. అయితే, భారీగా విస్తరించిన సేద్యం, అందుబాటులో ఉన్న పాత సరుకు నిల్వలు మరియు నిరంతరం కొనసాగుతున్న -సరఫరా వలన ధరలు ఇనుమడించే అవకాశం లేదనే చెప్పవచ్చు. గత ఏడాది జనవరి-మే మధ్యకాలంలో దక్షిణ కొరియా నుండి 26,624 టన్నుల సరుకు దిగుమతి కాగా ఈసారి ఇదే వ్యవధిలో 14 శాతం పెరిగి 30,281 టన్నులకు చేరాయి. మరో 15 వేల టన్నుల దిగుమతి కోసం టెండరు జారీ చేయబడింది. ఇందులో కొనుగోలు కోసం రెండు లాట్లుగా విభజించబడింది. బ్రెజిల్ నువ్వులు అత్యంత నాణ్యంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కొరియా టెండరు విడుదల చేసినట్లు ఉప్పందడంతో ప్రతి క్వింటాలుకు ధర రూ. 150-200 వృద్ధి చెందింది. అయితే, ఇది తాత్కాలికమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకనగా కర్ణాటకలో కొత్త సరుకు రాబడులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో జూలై 5 నాటికి నువ్వుల సేద్యం గత ఏడాది -ఇదే వ్యవధితో పోల్చితే 12,200 హెక్టార్ల నుండి పెరిగి 14,600 హెక్టార్లు, గుజరాత్లో జూలై 7 నాటికి 7120 నుండి 13,651 హెక్టార్లు, రాజస్తాన్లో జూలై 11 నాటికి 83,004 నుండి 1,22,061 మరియు తెలంగాణలో జూలై 9 నాటికి =89 వేల ఎకరాల నుండి తగ్గి కేవలం 2 ఎకరాలకు పరిమితమైందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. రూ.8000-8600 మరియు బళ్లారిలో 100 బస్తాలు రూ.8000-8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నీమచ్, మందసోర్, జావ్రా, రత్లాం ప్రాంతాలలో 15 వేల బస్తాల తెల్లనువ్వులు రూ. 9600-10,100, మీడియ రూ.9000-9600, సాధారణ రకం రూ. 8500-9000 మరియు పశ్చిమ బెంగాల్లో గత వారం 6 వేల బస్తాలు స్థానిక మార్కెట్లలో ఎర్ర నువ్వులు అన్-క్లీన్స్ సరుకు రూ.5800-6000 లోకల్ లూజ్ మరియు 33.3 శాతం నూనె మరియు 2 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు ఈరోడ్ డెలివరి రూ.6300-6700, 3 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు రూ. 7300-7650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లో గత వారం 20 వేల బస్తాల యాసంగి నువ్వులు రాబడిపై హళ్లింగ్ సరుకు రూ.8000-8250, 98.2 శాతం సరుకు రూ. 8650-9500, 99.1 శాతం సరుకు రూ. 9800-10,150, కిరాణా రకం రూ.10,500-11,000, నల్లనువ్వులు ప్రీమియం సరుకు రూ.19,250-19,625, జడ్ బ్లాక్ రూ. 18,250-19,125, సాధారణ రకం రూ.15,375-18,000, మిల్లురకం నువ్వులు రూ.6550-8650 ప్రతి క్వింటాలు మరియు తమిళనాడులోని ఈరోడ్, విరుధ్నగర్. మదురై, ట్రిచి డెలివరి 75 కిలోల బస్తా రూ. 7300-7400 (టాక్స్ - పెయిడ్) ధరతో వ్యాపారమైంది. తమిళనాడులో 2 వేల బస్తాల సరుకు రాబడిపై నల్లనువ్వులు రూ. 11,000-13,950, ఎర్రనువ్వులు రూ. 10,000-13,600 మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, చీపురుపల్లి ప్రాంతాలలో రూ.6500-6700, నరసరావుపేటలో ఎర్రనువ్వులు రూ. 7500-8000, ఒంగోలులో రూ. 8400-8500 ప్రతి క్వింటాలు మరియు బద్వేలులో 75 కిలోల బస్తా విరుధ్నగర్ డెలివరి రూ. 8300 మరియు తెలంగాణలోని నిజామాబాద్, మెట్పల్లి ప్రాంతాలలో 6 వాహనాల సరుకు రాబడిపై తడిసిన సరుకు రూ.7600-8200, తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు రూ.8250-9600 ధరతో వ్యాపారమైంది.
Updated On: July 14, 2025, 6:41 amభారీగా విస్తరించిన పెసల సేద్యం - చితికిలబడిన ధరలు హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం మిగిలిన అన్ని పప్పుధాన్యాలను అధిగమిస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో యాసంగి పెసల సరఫరా ఇప్పటికీ మనుగడలో ఉంది. తద్వారా ధరలు ఎదుగూబొదుగూ లేకుండా నిలకడ చేకూరింది. రాజస్తాన్లో సేద్యం భారీగా విస్తరించే అంచనాతో స్టాకిస్టు రైతులు తమ నిల్వ సరుకు విక్రయించడం ప్రారంభించారు. తద్వారా స్థానిక మార్కెట్లలో పెసలు సాధారణ రకం రూ. 5900-6000, ລໍ ລ້ 5. 6500-7000, ລ້ 5500-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దేశంలో జూలై 4 నాటికి ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం గత ఏడాదితో పోలిస్తే 6.73 ల.హె. నుండి పెరిగి 16.58 ల.హె.లో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ పేర్కొన్నది. రాష్ట్రాల వారీగా పెసల సేద్యం కర్ణాటకలో 3,93,300 హెక్టార్ల నుండి పెరిగి 4,04,700 హెక్టార్లు, గుజరాత్లో జూలై 7 నాటికి 5790 హెక్టార్ల నుండి 12,080 హెక్టార్లు, రాజస్తాన్ సేద్యం జూలై 11 నాటికి 8,71,500 నుండి 17,88,129 హెక్టార్లు, మిటుకులు 2,31,940 నుండి 6,61,569 హెక్టార్లు, తెలంగాణలో జూలై 9 నాటికి 42,558 నుండి తగ్గి 34,307 ఎకరాలలో విస్తరించినట్లు ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. కర్ణాటకలోని తుమకూరులో కొత్త పెసల రాబడులు ప్రారంభమయ్యాయి. అన్-పాలిష్ పెసలు చెన్నై డెలివరి రూ. 7300-7400, . 8100-8200, మిల్లు రకం పెసలు రూ. 7400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్ ని జబల్పూర్, హోశంగాబాద్, హర్దా, రత్లాం ప్రాంతాలలో యాసంగి పెసలు స్థానికంగా రూ. 6000-7700, ఇండోర్ డెలివరి రూ. 6700- 7200, గుజరాత్లోని రాజ్కోట్లో 5 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 6000-7000, జునాగఢ్ రూ. 5500-7100, వెరావల్లో రూ. 6800-7200 ధరతో వ్యాపారమైంది.
Updated On: July 14, 2025, 6:39 amడీలా పడిన కందిపప్పు కొనుగోళ్లు హైదరాబాద్ : మొజాంబిక్ ప్రభుత్వం కందుల కోటా ప్రణాళికు తెర దించుతున్నట్లు వాణిజ్య సహాయ కార్యదర్శి అంటోనియో గ్రిస్పోస్ తమకు ఉన్న ప్రత్యేక అధికారంతో పై విధంగా ప్రకటించారు. తద్వారా 2026 జనవరి 1 నుండి మొజాంబిక్ నివాసులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుండి వ్యాపారం నిర్వహించేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. చిన్నతరహా వ్యాపారులకు తోడ్పాటు మరియు స్థానిక ఉత్పత్తి పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లుగా కందుల ధరలు దూసుకుపోతున్నందున అంతర్జాతీయ స్థాయిలో కందులు, మినుములు, పెసలు తదితర అపరాల ఉత్పత్తికి తోడ్పాటు లభించింది. తద్వారా టాంజానియా కందులు, శనగలు, సిరిశనగ, మినుముల ఉత్పత్తి ప్రారంభించింది. బ్రెజిల్లో గడిచిన రెండేళ్లుగా మినుముల ఉత్పత్తి దినదినాభివృద్ధి చెందుతోంది. దేశంలో పెరుగుతున్న ఆకుకూరల ఉత్పత్తి మరియు సరఫరా వలన అన్ని రకాల పప్పుగింజల అమ్మకాలు కుంటుపడ్డాయి. ఈసారి సంతృ ప్తికరమైన వర్షాలు కురిసినందున స్టాకిస్టు రైతులు తమ నిల్వలు సరుకు విక్రయించడం ప్రారంభించినందున ధరలు పురోగమించే అవకాశం లేదు. దేశంలో జూలై 4 నాటికి ఖరీఫ్ సీజన్ కంది సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18.52 ల.హె. నుండి తగ్గి 16.47 ల.హె.లో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. కర్ణాటకలో జూలై 5 నాటికి 12,50,100 హెక్టార్ల నుండి తగ్గి 8,88,200 హెక్టార్లు, గుజరాత్లో జూలై 7నాటికి 58,838 హెక్టార్ల నుండి పెరిగి 48,717 హెక్టార్లు, రాజస్తాన్లో జూలై 11 నాటికి 5670 నుండి 9664 హెక్టార్లు, తెలంగాణలో జూలై 9 నాటికి 2,84,462 ఎకరాల నుండి పెరిగి 3,27,460 ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి. గత వారం ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు రూ. 6225, మట్వారా రూ.5600-5700, మొజాంబిక్ గజరి కందులు రూ. 5700, సూడాన్ కందులు రూ.6300, చెన్నైలో లెమన్ కందులు రూ.6225 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలో గ్రేడింగ్ చేసిన క్లీన్ కందులు చెన్నై డెలివరి రూ. 7500-7600, తెల్లకందులు రూ. 7500, గుజరాత్ బిడిఎన్-2 కందులు రూ.7600, కర్ణాటక ఎర్రకందులు విరుధ్ నగర్, సేలం డెలివరి రూ. 7200, తెల్లకందులు రూ.7400, కర్ణాటక, మహారాష్ట్ర సరుకు కట్ని డెలివరి రూ.6900-7000, రాయిపూర్ డెలివరి రూ. 6750–6800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతి రోజు 15 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు రూ.5800-6800, సాధారణ రకం రూ. 6400-6600, లాతూర్లో 63 నంబర్, మారుతి, గులాబీ, తెల్లకందులు రూ. 6500-6550, అకోలాలో రన్నింగ్ రకం సరుకు రూ.6850, స్థానికంగా మారుతి కందులు రూ. 6750, బార్షీలో తెల్లకందులు రూ.6900, పర్బణిలో ఎర్రకందులు రూ. 6100, 63 నంబర్ కందులు రూ. 7300 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో రూ. 6500-7200, వినుకొండలో రూ.6350, పప్పు సార్టెక్స్ పాలిష్ సరుకు రూ. 9000, మాచర్లలో కందులు పాత సరుకు రూ.6200, పప్పు సార్టెక్స్ పాలిష్ రూ.8650, ఎండు సరుకు రూ.8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Updated On: July 14, 2025, 6:38 am